Header Banner

పొలిటిక్స్ కాదు.. ప్రజల బాధే తన ప్రాధాన్యత అని మరోసారి నిరూపించిన పవన్! గిరిజనుల అభినందనల వెల్లువ!

  Fri Apr 18, 2025 09:40        Politics

ఇటీవల అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడును సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, "అడవితల్లి బాట" కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజనుల వద్ద చెప్పులు లేవని గమనించిన పవన్ కల్యాణ్, వెంటనే వారి పాదరక్షల సైజుల వివరాలు తెప్పించారు. వారి అవసరాన్ని ఆలస్యం లేకుండా తీర్చేందుకు ఆయన కార్యాలయ సిబ్బంది ద్వారా నిన్ననే 345 మందికి చెప్పులు పంపించారు. ఇక ఈ పాదరక్షలను స్థానిక సర్పంచ్ మరియు కార్యాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. తమ కోసం ఉపముఖ్యమంత్రే చెప్పులు పంపించారని తెలుసుకున్న గిరిజనులు ఆనందంతో నిండిపోయారు. తమ కష్టాన్ని గుర్తించి, స్వయంగా పట్టించుకున్న పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #PeopleFirst #HumanityWins #PawanWithPeople #TribalSupport #RealLeadership